Take a fresh look at your lifestyle.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు

  • రైతు నాయకులు మూల పురుషోత్తం రెడ్డి.

మంథని, ముద్ర : మంథని రైతుల రెండో పంట వేసంగికి ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించిన ఐటీ, పరిశ్రమలు ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల దుద్దిల్ల శ్రీధర్ బాబు కు రైతు నాయకులు మూల పురుషోత్తం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.