Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు ప్రజామోదం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాపాలనకు ప్రజామొదం #అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు #సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు #తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో వెలుగులు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు…

పురపాలక కౌంటింగ్ ముగిసింది: నిర్మల్ కాంగ్రెస్ కైవసం, ఖానాపూర్‌లో హంగ్, భైంసాలో ఇండిపెండెంట్లు కీలకం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11న ముగిసిన ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా మున్సిపల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజానీకం శుక్రవారం ఫలితాలు వెలువడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల అనంతరం నిర్మల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం…

గెలుపెవరిది..? పట్టణ పాలకుడెవరు..?

నేడు పుర ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచే మొదలు ఏర్పాట్లు పూర్తి గెలుపుపై ధీమా ఇప్పటికే సగం మంది క్యాంపులో.. అన్ని పార్టీలు విప్ జారీ చేసేందుకు రెడీ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం…

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు- ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో జాగృతి అధ్యక్షురాలు కవిత

వారిద్దరి పాలనలో ఉద్యమకారులు, అమరవీరులకు అన్యాయం సోయి లేని రేవంత్ సీఎం కావడం దురదృష్టం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వదలిపెట్టం ఉద్యమకారుల బిడ్డలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి   ముద్ర, తెలంగాణ…

గ్రామపంచాయతీలకు రూ.387 కోట్లు రిలీజ్

15వ ఆర్ధిక సంఘ: నిధులు విడుదల చేసిన కేంద్రం పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా…

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం-మరో 15 రోజుల్లో ప్రారంభం -ఈహెచ్ఎస్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

  ముద్ర, తెలంగాణ బ్యూరో : మరో 15 రోజుల్లో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ పథకానికి చెల్లించేలా నిర్ణయం…

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి-కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి…

* యాసంగి ధాన్యం సేక‌ర‌ణ గ‌డువు రెండు నెల‌లు పొడిగించండి * బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూక‌కు అనుమ‌తించండి * 2014-15 బ‌కాయిలు రూ.1,468.94 కోట్లు విడుద‌ల చేయండి ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము…

తెలంగాణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 8 గ్రామ పంచాయతీలు. కేంద్రం ప్రకటన

ఈ సంవత్సరం 8 గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గద్వాల్ జిల్లాలోని మండోడ్డి గ్రామం పేదరిక రహిత మరియు మెరుగైన జీవనోపాధి విభాగంలో ఉత్తమ పంచాయతీగా ప్రకటించబడింది. ఆరోగ్యకరమైన పంచాయతీ -…

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణం లో ప్రభుత్య బాలుర ఉన్నత పాఠశాల లో వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్12 నందు తమ ఓటు హక్కును వియోగించుకున్నారు.

ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి.

ముద్ర నడిగూడెం.... దేశవ్యాప్తంగా ఈ నెల 12 న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నడిగూడెం గ్రామపంచాయతీ మండల వర్కర్స్ సిఐటియు మండల అధ్యక్షుడు సుభాని కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్సూర్…