Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

9 నుండి 11 వరకు వైన్స్ మూసివేత

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల…

“మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పారిటీలు నిబంధనలు ఉల్లంఘించాయంటూ ఫిర్యాదులు”

నిబంధనలు అతిక్రమించారు.. చర్యలు తీసుకోండి బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎస్ఈసీకి కాంగ్రెస్ లేఖ సీఎం రేవంత్ పై జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు ముద్ర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాలు…

“తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం”

తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనీ హామీలు అమలు పరచలేదు -కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం ముద్ర, నిజామాబాద్ / కోరుట్ల / మెటపల్లి /ఆర్ముర్ / భీంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... తెలంగాణకు…

గత ప్రభుత్వంలో ఇంటింటికి లబ్ధి జరిగింది. పరకాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.-మాజీ ఎమ్మెల్యే చల్లా.

దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని తెలంగాణ మాజీ శాసనసభ అధిపతి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

కానిస్టేబుళ్లు సౌమ్య. ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి సాయం చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌…

Parakala ;అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా- కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార్

ముద్ర. పరకాల. తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం 8వ వార్డులో తన మద్దతు దారులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎనిమిదవ వార్డు నుండి గెలిచిన…

ధర్మపురి శ్రీలక్ష్మి నర్సింహాస్వామికి ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్..

యాదాద్రిని అభివృద్ధి చేసి ధర్మపురిని పట్టించుకోని బీఆర్ఎస్.. మున్సిపాలిటి ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అధిక నిధులు రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి: ప్రముఖ పుణ్య…

పెరగనున్న భూముల ధరలు

పెరగనున్న భూముల ధరలు మార్కెట్‌ విలువ ‘సవరణ’పై అధ్యయనం సీఎంకు నివేదిక.. త్వరలోనే నిర్ణయం హైదరాబాద్ లో ఆల్రెడీ రికార్డు ఆదాయం ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.…

కొత్తగా ఏర్పడిన పట్టణాలనూ పీఎంఏవై పరిధిలో తీసుకురావాలి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలను కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిలోకి తీసుకురావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన…

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలపై కేంద్ర కమిటీ సమావేశం

తొలిభేటీ ఓకే.. నీటి హక్కు వాదనను బలంగా వినిపించిన రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ కమిటీ ముందుకు 12అంశాలు న్యూఢిల్లీలో రెండుగంటల పాటు చర్చలు రెండో భేటీపై ఉత్కంఠ హాజరైన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్ డబ్ల్యూడీఏ ఛైర్మన్లు. ఉన్నతాధికారులు…