Take a fresh look at your lifestyle.

భారత్ దాడి చేసిన ప్రాంతాలివే..

  1. బహవల్‌పూర్, మురిడ్కే, గుల్పూర్, సవాయి, కోట్లి, సర్జల్, బర్నాలా, మెహమూనా ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది.
  2. బహవల్‌పూర్ జైషే ప్రధాన కార్యాలయంగా, ప్రధాన దాడులకు ప్రణాళికా కేంద్రంగా ఉండేదని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
  3. మురిద్కే ముంబైపై 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన లష్కరే స్థావరం.
  4. 2023, 2024 మధ్య జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి, పూంచ్‌ లలో దాడులకు గుల్పూర్ స్థావరంగా ఉంది.
  5. సవాయి శిబిరం.. పహల్గామ్ ఉగ్రదాడితో సహా భారతదేశంలో జరిగిన పలు దాడులతో సంబంధం ఉన్న లష్కర్ శిబిరం.
  6. కోట్లీ ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా ఉంది.
  7. సర్జల్, బర్నాలా ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఉగ్రవాద శిబిరాలు.చొరబాటు కోసం ఉపయోగిస్తుంటారు.
  8. మెహమూనా హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన శిబిరం

Leave A Reply

Your email address will not be published.