Take a fresh look at your lifestyle.

వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్…

- 'పారావీల్' వెబ్ సైట్, యాప్ - భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటిలిజెన్స్ వెబ్ సైట్, యాప్ - 'పారావీల్' యాప్ లో ఏపీలోని 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారం - గ్రామ, బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ సమస్యలను తెలుసుకునే అవకాశం -…

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

పీఎం, తెలుగు రాష్ట్రాల సీఎంల తీవ్ర దిగ్భ్రాంతి హైదరాబాద్: భాగ్యనగరంలో తీవ్రవిషాదం నెలకొంది. పాతబస్తీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. భవనంలో ఏసీ కంప్రెషర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి…

భూ కబ్జాదారుడిని సమర్థిస్తారా, సస్పెండ్ చేస్తారా

మాజీ మంత్రి పై KCR, KTRలు వెంటనే చర్యలు తీసుకోవాలి MLA మేఘారెడ్డి డిమాండ్ ముద్ర ప్రతినిధి, వనపర్తి : భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి డిమాండ్…

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ 

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం రాత్రి రాత్రి ఈ మేరకు…

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్… 22 మంది మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో ఎదురుకాల్పులు ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు నిర్ధారణ ఘటనా స్థలంలో కొనసాగుతున్న కాల్పులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన…

ఆపరేషన్ సిందూర్.. దలాల్ స్ట్రీట్ ఎందుకు కూలలేదు?

భౌగోళిక ఉద్రిక్తతల నడుమ స్థిరంగా మార్కెట్లు  ‘ఆపరేషన్ సిందూర్’తో తొలుత మార్కెట్లలో ఆందోళన బలమైన ఎఫ్‌ఐఐల పెట్టుబడులతో మార్కెట్లకు మద్దతు దాడుల ప్రభావం పరిమితమేనంటున్న నిపుణులు  మున్ముందు ఒడిదొడుకులు కొనసాగే అవకాశం భారత…

గాలి జనార్ధన్ రెడ్డి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు

ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలకు విముక్తి 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన తీర్పు…

లులు మాల్‌లో చాక్లెట్‌ ఫెస్టివల్

• ప్రారంభించిన బాల నటుడు మాస్టర్‌ రేవంత్‌ • మే 4 వరకు కొనసాగనున్న చాక్లెట్‌ పండగ • 25 నుంచి 27 వరకు కోకోమిలన్ యాక్టివిటీస్ ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: హైదరాబాద్‌ లులు మాల్‌లో చాక్లెట్‌ ఫెస్టివల్ ప్రారంభమైంది. వచ్చే నెల 4వ తేదీ వరకు…

పహల్గాం దాడిని ఖండించిన సాకేత్ సీనియర్ సిటిజన్స్

మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 24 : జమ్మూ కాశ్మీర్ లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను గౌడవల్లిలోని సాకేత్ ప్రణామం నిర్వాసితులైన సీనియర్…

పహల్గావ్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన

ముద్ర న్యూస్ బ్యూరో: హైదరాబాద్: యావద్దేశాన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి, అంతులేని విషాదానికీ గురిచేసిన పహల్గావ్ ఊచకోతను ఖండిస్తూ శ్రీరామానుజ సేవాట్రస్టు పిలుపు మేరకు గురువారం నాడు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన సమావేశంలో వందలాది మంది…