- పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం.
- అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు.
- త్వరలో భూభారతి టోల్ఫ్రీ నెంబర్.
- గిరిజన ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
- ములుగు జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పొంగులేటి.
