Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ప్రతి నెల ఐదవ తేది లోపు వేతనాలు చెల్లించాలి ఆశ వర్కర్ల డిమాండ్

ముద్ర, శేరిలింగంపల్లి: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోవర్గ కేంద్రంలోని పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఐదవ తేది లోపు…

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్… ట్రెజరీ సిబ్బంది ఆలస్యంపై ఆగ్రహం, నోటీసులు జారీ

ఈవీఎం గోడౌన్‌ను సమగ్రంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమగ్రంగా పరిశీలించారు. గుర్తింపు…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…

సీఎంసీ కమిషనర్ ని కలిసిన పీసీసీ కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ సృజనను మర్యాదపూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని…

నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.…

చిన్నారుల భవిష్యత్తుకు భరోసానివ్వడం మనందరి బాధ్యత: సీఎంసీ కమిషనర్ సృజన ముద్ర, శేరిలింగంపల్లి : నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్‌లో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక 'వర్క్ సైట్ స్కూల్'ను సైబరాబాద్ సీపీ…

సన్న వడ్ల సాగుతోనే రైతులకు మేలు

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలి.... క్వింటాకు బోనస్ అందిస్తున్న ప్రభుత్వం.... ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి.... ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి, కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి.... ముద్ర, కోరుట్ల;…

అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఇక ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయంలో…

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రోజున ప్రారంభించారు. ఇంతకు ముందు జిల్లా కలెక్టరేట్లో మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే…

మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబురాలు

ముద్ర, కోరుట్ల; భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల్లో సోమవారం రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయడంక మోగించిన సందర్బంగా మండల కేంద్రంలో స్వీట్లు పంపిణి చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ…