Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఘనంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

విస్తృతంగా వివిధ ప్రాంతాలలో ఘనంగా కేక్ కటింగ్ లు సేవా కార్యక్రమాలు నాఖా చౌరస్తా లో క్రేన్ సహాయంతో గజ మాలతో నరేందర్ రెడ్డి ని సన్మానించి అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ముద్ర, కరీంనగర్ : సుడా…

కరీంనగర్‌లో ఘనంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు

కరీంనగర్ నియోజకవర్గ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు నగరం అంతటా పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు…

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ

ముద్ర,హుజూర్ నగర్ : ఈరోజు హుజూర్ నగర్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ…

బహిరంగ సభను విజయవంతం చేయాలి

ముద్ర, కోరుట్ల; భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడు గ్రౌండ్ లో జరిగే…

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

ముద్ర, కోరుట్ల; రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలోని వాసవి కల్యాణ భవనంలో మూడు మండలాలకు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలతో శాంతి సమావేశం మరియు…

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి – ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుంది…

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ముద్ర కాప్రా చిలుక నగర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వర నగర్ కాలనీ,శ్రీ విజయ గణపతి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి…

చెక్కుతోపాటు తులం బంగారు ఇవ్వాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర,కుషాయిగూడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయము తో పాటు తులం బంగారు కూడా ఇవ్వాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు మల్కాజిగిరి నియోజకవర్గంలో…

వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

ముద్ర, శేరిలింగంపలి: మే 10 న తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నియోజకవర్గం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలి కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న ప్రచార…

ధరణీనగర్ నాలా విస్తరణ పనులను పరిశీలించిన పీయేసీ చైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణినగర్ నాలా విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెపడుతున్న నాలా విస్తరణ పనులను…