Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్దం

ముద్ర, కోరుట్ల; జాతీయ జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. వేంపల్లి గ్రామానికి…

బడీడు పిల్లలను బడిలో చేర్పించండి మండల విద్యాధికారి గంగుల నరేశం….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో మండల విద్యాధికారి గంగుల నరేశం సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని బడి ఈడూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులు చొరవ…

మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్….

ముద్ర, కోరుట్ల; మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మార్క్‌ఫెడ్ డీఎం కు ఫోన్ చేసి కోరారు. బుధవారం రోజు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా…

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

  ముద్ర, తుంగతుర్తి: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి…

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర ,ధర్మపురి: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

హోంగార్డు సభ్యుల సంక్షేమమే సొసైటీ లక్ష్యం అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ

ముద్ర, శేరిలింగంపల్లి: హోంగార్డు సభ్యుల సంక్షేమమే సొసైటీ లక్ష్యమని సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోం గార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మొదటి జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం…

వ్యక్తి పై దాడి చేసిన నిందితుల అరెస్ట్ మరో ముగ్గురి పరారీ….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణానికి చెందిన గంగుల సత్యార్థ ప్రకాష్ అనే అడ్వకేట్ మీద గుర్తుతెలియని దుండగులు గత నెల ఏప్రిల్ 24వ తేదీ రాత్రి దాడి చేశారు. ఈ దాడి పై అడ్వకేట్ కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడ్డ నలుగురు…

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

ముద్ర, కోరుట్ల; రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలోని వాసవి కల్యాణ భవనంలో మూడు మండలాలకు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలతో శాంతి సమావేశం మరియు…

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…