Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం

బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముద్ర, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…

గుండ్లపోచంపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

గుండ్లపోచంపల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయత, శ్రీ సీతారామచంద్ర స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ శిఖర సిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు. ఈ సందర్భంగా ఆయన వేదపండితుల…

పార్టీ పెట్టే అన్ని డబ్బులు కవితకు ఎక్కడివి..? : మంత్రి అడ్లూరి

కేసీఆర్ కుటుంబం ముందు ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ధర్మారం మండలం మక్కల, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి.. ముద్ర, ధర్మారం: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి…

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్, ఎండపల్లి: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన భూసారపు భూమయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. భూసారపు భూమయ్య - భూలక్ష్మి దంపతుల…

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి..

రహదారుల నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలుస్తాం.. ధర్మపురిలో పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ , ధర్మపురి: గోదావరి పుష్కరాల పనులతో పాటు ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు…

నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు..

గల్ఫ్ ఏజెంట్ల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్ : ధర్మపురి: రాష్ట్రంలో యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా రాష్ట్ర…

గత ప్రభుత్వాల కాలంలో ఆలయాన్ని పట్టించుకోని పాలకులు.. : మంత్రి అడ్లూరి

అందరి సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్ , ధర్మపురి: గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని…

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్…

ఉప ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మారబోయిన మధుసూదన్ కన్నుమూత

ముద్ర ప్రతినిధి, తెలంగాణ: ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారని తెలిపేందుకు చింతిస్తున్నాము. ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక…

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

ముద్ర మల్కాజిగిరి: మహిళలను వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమనిమల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత డీసీపీ ఉషారాణి హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు. బస్ స్టాండ్లు,…