Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…

జగ్గారెడ్డికి ఊరట

-మానవ అక్రమ రవాణా కేసు కొట్టివేత -విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముద్ర, తెలంగాణ బ్యూరో ‌: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత…

ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవ‌లు స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవాలి సీఎం రేవంత్…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు.…

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం ప్ర‌ముఖ‌ ఆర్థిక‌వేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్‌తో సీఎం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్ర‌ముఖ ఆర్థికవేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ గురువారం…

వైద్యరంగం బలోపేతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గురువారం…

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కలిసిరండి విపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

ఢిల్లీ పోరాటంలో బీజేపీ కి భయపడే బీఆర్ఎస్ వెనకడుగు వేసింది ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాషలో బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము ఢిల్లీలో పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్.. కేంద్రంలోని బీజేపీకి భయపడి మాతో కలిసి రాలేదని తెలంగాణ అసెంబ్లీ…

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీలకు చట్టబద్ధత కల్పించాలని ధర్నా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.

ముద్ర... తుంగతుర్తి.... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. అన్నారం…

ధర్మ బిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

ముద్ర,మోత్కూరు: భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి…

ప్రపంచ స్థాయి సదస్సుకు సందీప్ కుమార్ ఎన్నిక.

ముద్ర, మోత్కూర్: ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్న సందీప్ కుమార్ పొట్టేపాక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ విశ్వావిద్యాలయం లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన…

మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. -బిఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర…

 ముద్ర,మోత్కూరు: మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బిసి రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్)రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోత్కూరుకు వచ్చిన ఎమ్మెల్సీ నెల్లికంటే…