హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిాగ జస్టిస్ సుజయ్ పాల్ … మరో నలుగురు కొత్త జడ్జీలు నియామకం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ ను రాష్ట్రపతి నియమించారు. అలాగే మరో నలుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న…