Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

నిధుల ఖర్చులో నిర్లక్ష్యం వద్దు

ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి శాఖల వారీగా ప్రతినెలా ఖర్చు వివరాలు వెల్లడించాలి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్…

బీదర్ దొంగల కోసం పోలీసులు వేట … ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు

అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్ళినట్లు గుర్తింపు అడ్డదారుల్లో రాయ్ పూర్ కు పారిపోయినట్లు అనుమానం రాయ్ పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇక్కడి పోలీసులు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒకే రోజు రెండు రాష్ట్రాలలోని రెండు…

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ

సింగపూర్ లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ బృందం నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం భేటీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, నిధుల సమీకరణపై చర్చ రేపటి వరకు సింగపూర్​ లోనే సీఎం…

రాష్ట్రంలో దోపిడి ముఠా తిరుగుతోంది

ఇది రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది యధేశ్చగా డబ్బులు వసూలు చేస్తోంది కబ్దాలు.....భూదందాలకు కొదవలేదు  వీటిని పక్కదారి పట్టించడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలను తెరపైకి తీసుకొస్తోంది రేవంత్ సరర్కార్ పై…

స్పూర్తినింపుతోన్న స్పోర్ట్స్​ పాలసీ

రాష్ట్ర క్రీడాకారులకు ప్రజాప్రభుత్వం అండ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా చర్యలు అర్జున అవార్డును అందుకున్న అథ్లెట్ దీప్తి జీవంజి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : క్రీడాకారుల సంక్షేమం.. ఆ…

ప్రజావాణికి అందిన 3,053 దరఖాస్తులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3,053 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులు…

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజ్ ఇవ్వడం శుభ పరిణామం: గంటా

ముద్ర, విశాఖపట్నం: కేంద్రం ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,500/- కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించ్చడంతో స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వానికి, ఏపి…

సింగపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

సింగపూర్‌ ఐటీఈతో స్కిల్‌ యూనివర్సిటీ ఎంవోయూ పాల్గొన్న సీఎం రేవంత్‌, శ్రీధర్‌బాబు, జయేశ్‌ రంజన్ స్కిల్ వర్సిటీ శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఐటీఈ ఐటీఈ భాగస్వామ్యంతో అందుబాటులోకి రానున్న స్కిల్స్ ఫర్ ఫ్యూచర్-స్కిల్స్ ఫర్ లైఫ్…

హైదరాబాద్ లో పోలీసులపై బీదర్ దొంగల ముఠా కాల్పులు

బీదర్ లో ఏటీఎం వాహనం సిబ్బందిపై దాడి , దోపిడి రూ.95 లక్షలను దోచుకున్న దొంగలు ముఠాలో ఒకర్ని పట్టుకున్న పోలీసులు పరారైన దొంగల కోసం గాలింపు ముద్ర, తెలంగాణ బ్యూరో : కర్ణాటకలోని బీదర్ పట్టణంలో గురువారం ఉదయం ఏటీఎం వాహనంపై దోపిడీకి…

ఛత్తీస్ ఘడ్ చరిత్రలో మరో అత్యంత భారీ ఎన్ కౌంటర్…

బస్తర్ డివిజన్ ఊసూరు బ్లాక్ లో మావోయిస్టు పార్టీ కి భారీ నష్టం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ - మారేడు బాక అటవీ ప్రాంతం ఎన్ కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృతి. ఇటీవల కాలంలో ఇదే అత్యంత భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు పార్టీ కి…