Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

నేను ఫైటర్.. ఉప ఎన్నిక వచ్చినా భయపడ

ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదు గిట్టని వాళ్లే నాపై దుష్ప్రచారం చేశారు తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్శణకే ఫార్ములా ఈ- రేసు దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది విచారణ తర్వాత…

విధానపరమైన లోపాలు ఉంటే ప్రతిపక్షం ఎత్తిచూపాలి

అధికారపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం నాకు ఎలాంటి భేషజాలు లేవు ఎవరి సలహాలైనా స్వీకరిస్తా విద్యార్ధి రాజకీయాలను ప్రోత్సాహించాల్సిన అవసరముంది దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీతో కలిసి పనిచేస్తాం పెండిగ్ ప్రాజెక్టులకు…

తీరుమారని ఏపీ..! మళ్లీ నీటి దోపిడికి కుట్ర

పోలవరం నిర్మాణానికి ఏపీ శరవేగంగా పావులు అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ పోలవరం నిర్మాణంపై జీఆర్ఎంబీ,కేంద్రానికి ఫిర్యాదు ఆ ప్రాజెక్టుతో నష్టంపై ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం పోలవరం పూర్తయితే భద్రాచలంకు తప్పని ముప్పు…

సాగుభూములకే రైతు భరోసా …. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో : సాగుభూములకే రైతు భరోసా దక్కనుంది. ఈ మేరకు రైతు భరోసా పథకం మా ర్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం…

నేతాజీ నగర్ లో స్వామి వివేకానందకు ఘనంగా నివాళి

స్వామీజీ బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయం ముద్ర, మెహిదీపట్నం: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ…

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత … నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస…

18 నెలలు..రూ. 20వేల కోట్లు … హైదరాబాద్ అభివృద్ధికి బాటలు

సిద్ధమవుతున్న ప్రణాళికలు నాలుగు నెలల్లో కనీసం రూ.5వేల కోట్లు అవసరం నిధుల సేకరణకు హెచ్​ఎండీఏ కసరత్తు నిధుల లేమీతో పెండింగ్​ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముద్ర, తెలంగాణ బ్యూ‌‌రో : హైదరాబాద్ మరింత అభివృద్ధికి బాటలు…

మళ్లీ రాజకీయ సెగలు….

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మంత్రుల సమక్షంలోనే ఇరు పార్టీలకు చెందిన ఎంఎల్ఎల వాగ్వివాదం, తోపులాటలు కొట్టుకునేంత వరకు వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ లు వెంటనే  రంగ ప్రవేశం చేసిన పోలీసులు బలవంతంగా కౌశిక్ రెడ్డి బయటకు పంపించిన…

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సాంస్కృతిక వారసత్వంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగివుందన్నారు. సంక్రాంతి వేడుకలు సమాజంలోని అన్ని వర్గాల మధ్య…

సేవా రత్న పురస్కార్ అవార్డుకు ఎంపికైన బాధగౌని మానస గౌడ్

ముద్ర,పానుగల్ :- పానుగల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ బాధగౌని కుమార్ గౌడ్ శారదమ్మ దంపతుల కుమార్తె బాధగౌని మానస సేవా రత్న పురస్కార్ అవార్డుకు ఎంపిక కావడంతో ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని భారత్ వికాస్ పరిషత్…