Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

14 న సంగినేనిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు

ముద్ర.వీపనగండ్ల :- మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామ సమీపంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన కొండగట్టులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ఈనెల 13,14, న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రతి…

ఇద్దరు సస్పెండ్​.. ముగ్గురు బదిలీ – తిరుమల తొక్కిసలాట ఘటనపై ఏపీ సర్కార్​ చర్యలు

డీఎస్పీ రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథరెడ్డి సస్పెండ్ ఎస్పీ సుబ్బారాయుడు,జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌పై బదిలీ వేటు మృతులకు రూ. 25 లక్షల ఎక్స్​ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం గాయాల పాలైన 33 మందికి…

అవన్నీ రేవంత్​ ప్రశ్నలే … 80 ప్రశ్నలకు పైగా అడిగారు..

అడిగినవే తిప్పి...తిప్పి అడిగారు ఇదో పనికిరాని కేసు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా ఇందులో ఎలాంటి కరప్షన్​ లేదు మాజీ మంత్రి కేటీఆర్​  మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయం ఏసీబీ ఆపీస్​ దగ్గర డీసీపీతో కేటీఆర్​ వాగ్వాదం…

సంక్రాంతి పండుగకు బస్సు టిక్కెట్ల ధరల్లో మార్పులు

మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు ముద్ర, తెలంగాణ బ్యూరో : పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టిక్కెట్ ధరలను పెంచనున్నారు. స్పెషల్ బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని 2003లో…

భూ భారతికి ఆమోదం… గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన గవర్నర్

అమలుకు సర్కారు సన్నాహాలు ఇకపై భూ సమస్యలకు శాశ్వత‌ ప‌రిష్కారం తహసీల్దా­ర్లకు అధి­కా­రాలు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి మెరుగైన, సమగ్ర రెవెన్యూ సేవలకు రూపకల్పన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం మంత్రి…

కనకమామిడికి ఆధ్యాత్మిక శోభ

కన్నుల పండువగా వెంకన్న బ్రహ్మోత్సవాలు ముద్ర తెలంగాణ బ్యూరో: హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశమ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం…

తెలంగాణ ప్రజల కలల సహకారం కోసం ప్రభుత్వం కృషి

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తు  మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ఇస్తాం  పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మారుస్తాం  పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం…

క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు

తిరుపతి: బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు పరామర్శించారు. గంటన్నరకు పైగా ఆయన ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితుడితో  మాట్లాడారు.

గ్రామీణాభివృద్ధి,స్త్రీ,శిశు సంక్షేమ శాఖతో మెరుగైన సేవలు

ఆ శాఖలతో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయి జువైనల్ హోమ్స్ లో స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ మహిళా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలి స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపార శిక్షణ ఇవ్వాలి దివ్యాంగుల శిక్షణకు ప్రణాళికలు సిద్ధం…

మాదాపూర్‌లోని రెస్టారెంట్​లో మంటలు … పరుగులు తీసిన కస్టమర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మాదాపూర్​ కృష్ణాస్​ కిచెన్​ హోటల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదం సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఆ…