Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులు. -గ్రామాలలోనే వినియోగదారులకు గ్యాస్…

ముద్ర, మోత్కూర్: మోత్కూర్  మండల పరిధిలోని  గ్రామాలలోనే భారత్ గ్యాస్  సిలిండర్ డెలివరీ చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.శుక్రవారం  ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని …

ఏ వయసులో ఏపించాల్సిన టీకాలు ఆవయసులోనే ఏపించాలి. -డాక్టర్ రామకృష్ణ.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ చేత ఐదు సంవత్సరాల లోపు వయసు గల శిశు మరణాల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా చిన్నారుల మరణాలను నివారించడానికి తగిన చర్యలు…

అహింస బలహీనత కాదు అత్యున్నతమైన శక్తి – పీసీసీ కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి : “అహింస బలహీనత కాదు,అది అత్యున్నతమైన శక్తి-ఈ మహత్తర విలువను జైన సమాజం అద్భుతంగా ఆచరిస్తోంది” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.…

అందరకీ… ఒక్కో ఎకరానికి.. రైతు భరోసా నిధుల విడుదల వేళ ట్విస్ట్ పంపిణీ లో ఈసారి కీలక మార్పులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించింది. రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఈ సారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా జమ అవుతాయని స్పష్టం…

ఈ ఏడాది దేశానికి మంచి భవిష్యత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మోడీ నాయకత్వంలో అభివృద్ధి పధంలో భారత్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి,…

వందేమాతరం పాడాల్సిందే లేదంటే లోపలేస్తాం-కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతాం రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందీ..? ముద్ర, కరీంనగర్ : దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ…

రూ.2.15 లక్షల కోట్ల జాగృతి ప్రజా బడ్జెట్ ప్రకటించిన కవిత

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ ఇక నుంచి ఏటా ఉగాది రోజు జాగృతి ప్రజా బడ్జెట్ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో మా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకోవాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం ముద్ర,…

అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు విజయరమణా రావు, యెన్నం, వేములకు కీలక బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు, సభా వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ విప్‌లుగా నియమిస్తూ గురువారం…

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం. ధర్మపురి లో రంజాన్ తోఫా…

ధర్మపురి:  కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి…

తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు

తుంగతుర్తి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం ముద్ర ....తుంగతుర్తి..... శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా జరుపుకున్నారు.…