కాప్రా ,ముద్ర ప్రతినిధి
హబ్సిగూడలోని సీఎస్ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలోని సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్సు విజ్ఞానంపై పరిశోధనలపై హైదరాబాదులో అనేక సంస్థలు ఉన్నాయని భవిష్యత్తులో మరింతగా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు.