Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తనను కమ్మ…

పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేత

ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు ఇకలేరు బ్రాహ్మణ కోడూరు లో జన్మించి మిర్యాలగూడలో మొదటి రైస్ మిల్ ప్రారంభించారు ప్రజా ఆలోచన వేదిక స్థాపించి అసమానతులను అవమానాలను రూపుమాపారు బడుగు బలహీన వర్గాల కోసం…

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కాప్రా ముద్ర ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన…

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…

ముద్ర,హైదరాబాద్ : విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…

మల్కాజ్‌గిరి అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష

ముద్ర మల్కాజ్‌గిరి ఉప్పల్ నాగోల్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో నూతనంగా ఏర్పడిన మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిచయ వేదికతో పాటు 2027 జనగణన, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యలు, ప్రజా…

*ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం

ముద్ర ప్రతినిధి,తెలంగాణ: ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్…

మంత్రి అడ్లూరికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం..

ముద్ర, హైదరాబాద్ ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…

కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశం బండారు వైష్ణవ్ మెమోరియల్…

ఉద్యోగుల శిక్షణపై పెట్టుబడి పెట్టాలి.. అది వృథా ఖర్చు కాదు: డా. జి. రామేశ్వర్ రావు

ముద్ర న్యూస్, హైదరాబాద్: ఉద్యోగుల వృత్తి జీవితంలో ప్రతి దశలో అందించే కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ప్రభుత్వానికి పెట్టుబడిలాంటిదే గానీ, అనవసర ఖర్చు కాదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు…

ఉప్పల్‌లో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలపై వాటర్ వర్క్స్ ఈడీకి వినతి

ముద్ర కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి…