Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

కూకట్‌పల్లిలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

భక్తిశ్రద్ధలతో పోటెత్తిన భక్తులు.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన పురవీధులు ముద్ర కూకట్‌పల్లి : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని…

హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని…

రైల్వే స్టేషన్ ఎల్‌హెచ్‌ఎస్ పనుల పరిశీలన – ఎమ్మెల్యే

ముద్ర,మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు…

డీజీపీ సి.వి.ఆనంద్ ను కలిసి శుభాకాంక్షలు తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా హోటళ్ల సమస్యలపై…

రాత్రిపూట పోలీస్ పహారా బలోపేతం చేయండి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, మల్కాజి గిరి మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల అంశాలపై, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే…

ప్రధాని మోడీ బహిరంగ సభకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మల్కాజ్గిరి సీపీ సుమతి

ముద్ర,మల్కాజి గిరి: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత…

చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్

ముద్ర, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి…

బండి రమేష్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకంపై హర్షం ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ…

సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

కాప్రా ,ముద్ర ప్రతినిధి హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలోని సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా వారు…