Take a fresh look at your lifestyle.
Browsing Tag

Innovation

భారత్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి – సీఎం చంద్రబాబు

ముద్ర ప్రతినిధి,అమరావతి: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..…

సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

కాప్రా ,ముద్ర ప్రతినిధి హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలోని సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా వారు…

ఎలక్ట్రికల్ వాహనాన్ని పరిశీలించిన కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన యువకుడు బీచుపల్లి స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఐడిఓసీ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా…

జాతీయ వేదికపై విరాజిల్లిన నిర్మల్ ఖ్యాతి జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు ఢిల్లీలో…

ముద్ర ప్రతినిధి , నిర్మల్ : జాతీయ వేదికపై మరోసారి నిర్మల్ జిల్లా మరోసారి తన ఖ్యాతిని చాటింది. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను ఈ అవార్డులు…

విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్య పరిమితం కావొద్దు ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలి-మంత్రి ఉత్తమ్…

  ముద్ర, తెలంగాణ బ్యూరో : విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్యే పరిమితం కాకూడదని, పరిశోధన ప్రచురణల వరకే ఆగిపోకూడదని, ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి..…

వనంలో అధునాతన టెక్నాలజీ .. మేడారం జాతరలో తొలిసారి AI వినియోగం

తప్పిపోయిన పిల్లలు ఇక సేఫ్ నేరస్దులపైనా ఫోకస్ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈసారి మేడారం జాతరలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. సుమారు రెండు కోట్ల మంది భక్తులు మేడారం…

వ్యవసాయం…విజ్ఞానం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

సూర్యాపేట పర్యటనలో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన రైతులు, విద్యార్ధులతో ముఖాముఖి వ్యవసాయం ఒక విజ్ఞానమని" ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర…