Take a fresh look at your lifestyle.

శ్రీ స్వరూప నందేంద్ర ను దర్శించున్న మంత్రి శ్రీధర్ బాబు

మాదాపూర్, ముద్ర విలేఖరి: చందా నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని, దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఐటీ, పరిశ్రమ, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పాల్గొన్న గ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ కార్యక్రమంలో  నాయకులు రఘునాథ్ రెడ్డి, మిరియాల  రాఘవ రావు, సుభాష్, సుప్రజ ప్రవీణ్, ఉరిటీ వెంకట్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.