ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ - అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్…