Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adluri Laxman Kumar

గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి…

పెగడపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

కాంగ్రెస్ పార్టీ నేతలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్..

గొల్లపల్లి: గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. సురిగినేని రాజేశ్వరరావు తల్లి చిన్నమ్మ ఇటీవల మరణించగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం.. పేద మైనార్టీలకు అండగా ప్రభుత్వం.. రంజాన్ సందర్భంగా…

ధర్మపురి: రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడానికి సెక్యులర్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలంతా అండగా నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో…

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం. ధర్మపురి లో రంజాన్ తోఫా…

ధర్మపురి:  కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి…

వేములవాడలో ’మంత్రి అడ్లూరి‘ ప్రత్యేక పూజలు..

ముద్ర, వేములవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తరితగతిన పూర్తి చేయాలి..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఇంటికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు.. పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి…

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం.. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి: గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు…

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు.. రాష్ట్ర సాంఘిక…

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నాం.. ‌పెద్దపల్లి: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ…

చదువుని మించిన ఆస్తి లేదు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించాలి.. గుల్ల…

ఎండపల్లి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో సీఎం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర,  జగిత్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే…