Take a fresh look at your lifestyle.
Browsing Tag

Agriculture Crisis

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…

ముద్ర, కోరుట్ల; తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి.. యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి రైతు బీమా అమలు చేయాలి ముద్ర ,తుంగతుర్తి... తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…

అన్నదాతను ముంచెత్తిన అకాల వర్షాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. తాజాగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, పసుపు, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు రోజుల…

రైతు భరోసా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం – బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ…

రైతు భరోసా ఇవ్వాలంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ముద్ర..... తుంగతుర్తి..... యాసంగి సీజన్ మొదలై రైతులు సాగుకు సిద్ధమైన ఇప్పటివరకు అన్నదాతలకు రైతు భరోసా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయనందుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో…