Take a fresh look at your lifestyle.
Browsing Tag

agriculture news

మొక్కజొన్న కొనుగోళ్లలో అలసత్వం రైతుల ఆందోళన ముందు జాగ్రత్త చర్యలు విఫలం ఆగ్రహిస్తున్న అన్నదాతలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు మందగమనంలో సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం యార్డులో సుమారు 1.10 లక్షల బస్తాల పైగా మొక్కజొన్న నిల్వ…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర ,ధర్మపురి: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం…

ఐకేపీల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం.

  ముద్ర,మోత్కూరు: రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత పదిహేను రోజులుగా రైతులు ఎదిరిచూస్తున్నారని మండలంలోని పిఏసిఎస్ ,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే…

10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 518 కేంద్రాలు ఏర్పాటు అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో…

తెలకపల్లి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి.. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర): ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు…