Take a fresh look at your lifestyle.
Browsing Tag

AIMIM

పేదల కోసం బఫర్ జోన్లు, ఒవైసీ కోసం కంఫర్ట్ జోన్లా..? రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి ఫైర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ధ్వంధ్వ వైఖరితో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ ఎంఐం పార్టీకి చెందిన నేతల ఆక్రమణలను మాత్రం వదిలేస్తోందని ధ్వజమెత్తారు.…

నిజామాబాద్ లో సీన్ రివర్స్ చేసి చూపిస్తా-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని స్ధానిక ఎంపీ ధర్మపురి…

భైంసా,ఖానాపూర్ ల్లో కిస్సా కుర్సీ కా…..! చైర్మన్ పదవి కోసం మెలిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాల్లో కిస్సా కుర్సీకా మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు కావలసిన ఇద్దరు ఇండిపెండెంట్ లో ఎవరో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ సతీమణి…

ఆ హైదరాబాద్ వాడిని అడ్డుకోండి అతడు యూపీకి వస్తే మనల్ని ఖతం చేస్తాడు ఎంపీ అసదొద్దీన్ పై ఏఐసీసీ చీఫ్…

యూపీ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు హెచ్చరిక న్యూఢిల్లీ : ‘ఆ హైదరాబాద్ వాడిని యూపీకి అస్సలు రానీయ వద్దు.. అతను వస్తే మనల్ని ఖతం చేసి పోతాడు’ అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. ‘హైదరాబాద్ అంటేనే…

వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని కొడంగల్, పరిగి, వికారాబాద్, తాండూర్ మున్సిపాలిటీలలో 100 వార్డులకు గాను 54 వార్డులను కాంగ్రెస్…

నారాయణపేట లో కమల వికాసం

బీజేపీ 11....కాంగ్రెస్07....టిఆర్ఎస్ 02... ఎంఐఎం 02, ఏ ఐ ఎఫ్ బీ 01, స్వతంత్ర 01 స్థానాల్లో విజయం మున్సిపల్ ఎన్నికల్లో అత్త కోడళ్ళ విజయం గతంలో పేట వైస్ చైర్మన్ లుగా పనిచేసిన ఇద్దరూ అభ్యర్థులు ఓటమి ముద్ర, నారాయణ పేట:…

తాండూరు మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 67.54% పోలింగ్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 67.54% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగగా బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల…

ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్…

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు…

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే…కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది కబ్జాదారుల అంతు చూస్తా చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన ఈ జన్మాంతం మీ సేవకుడినే... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే... బీఆర్ఎస్ 4 సీట్లకే పరిమితం కాబోతోంది... కాంగ్రెస్, ఎంఐఎం కలిసినా 20…