Take a fresh look at your lifestyle.
Browsing Tag

Amaravati

దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్

అమరావతి వేదిక కావడంపై సీఎం చంద్రబాబు హర్షం సైబర్ భద్రతలో కొత్త దశకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం సీ-డాట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్ఎంలో ఆధునిక క్వాంటం పరిశోధన కేంద్రం నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్‌కు హబ్‌గా అమరావతి విద్యార్థులు,…

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్ 2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం ముద్ర,అమరావతి  : కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే…

పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి స్వదేశీ పర్యాటకం - వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు వైద్య రంగంలో అద్భుత…

భారత్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి – సీఎం చంద్రబాబు

ముద్ర ప్రతినిధి,అమరావతి: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..…

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-పల్లా…

అమరావతి: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే…

అమరావతి: పరిశ్రమల డి-రెగ్యులేషన్ ఫేజ్–2పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డి-రెగ్యులేషన్ ఫేజ్–2 విధానాలపై విస్తృతంగా చర్చ…

బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు సమిష్టి బాధ్యత

అమరావతి : రాష్ట్రంలో బాలల భద్రత, హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింస ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్న నేపథ్యంలో, దీనిని అరికట్టేందుకు సమాజంలో విస్తృత స్థాయిలో…

సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రహదారులు & భవనాలు, రవాణాశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి P. Narayana ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన బలం చేకూర్చే కీలక అడుగుగా ఆయన…

అమరావతికి శాశ్వత రాజధాని హోదా: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చారిత్రాత్మక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని…