27, 28 తేదీల్లో ‘హైబ్రిడ్’ పద్ధతిలో టీడీపీ మహానాడు – ఎమ్మెల్యే సోమిరెడ్డి…
ముద్ర, హైదరాబాద్ :
మంగళగిరి వేదికగా ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ‘మహానాడు’ కార్యక్రమాన్ని హైబ్రిడ్ (వర్చువల్ & ఫిజికల్) విధానంలో నిర్వహించనున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి…