జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
ముద్ర, బీబీనగర్ :
జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. శనివారం జిల్లా పరిధిలోని బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన జనగణన మొదటి దశ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…