Take a fresh look at your lifestyle.
Browsing Tag

CC Roads Construction

ఉప్పల్‌లో రూ.8.36 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

ముద్ర కాప్రా రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్లలో రూ.8.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బాక్స్ డ్రైన్లు, బాక్స్ కల్వర్ట్లు, సీసీ రోడ్లు,…

గోవిందాపురం సమస్యల పరిష్కారానికి కృషి.

పట్టణంలోని గోవిందాపురంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు 8వ వార్డ్ కౌన్సిలర్ కోల ఉదయభాను తెలిపారు. శనివారం హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదిక…

ఎమ్మెల్యే సహాకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం : మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాలఅభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నారని భువనగిరి మార్కెట్…

గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి…

పెగడపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల…

ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు సమీక్షా సమావేశంలో కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అలాగే ఖానాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:   పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవా కాలనీ, శ్రీల…