మల్కాజిగిరిలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు కార్పొరేటర్ శ్రావణ్
ముద్ర మల్కాజ్గిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలో రూ. కోటి వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రావణ్ సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ పార్క్లో రూ. 10 లక్షల వ్యయంతో వాలీబాల్ కోర్టు.…