Take a fresh look at your lifestyle.
Browsing Tag

Census 2026

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా…

ప్రజావాణి పిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ తేజస్ నంద్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని,  నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  సోమవారం నిర్వహించిన…

జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్  ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుండి కులగణన సంచాలకులు భారతి హోళికేరి…

జనగణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తహసిల్దార్లను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. జన గణన మొదటి దశలో…

ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన

ఎంతమంది.. ఎక్కడెక్కడ..? ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే ముద్ర, తెలంగాణ బ్యూరో: భారత్‌లో జనగణన ప్రక్రియ బుధవారం (ఏప్రిల్ 1న) ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనగణన షెడ్యూల్ వివరాలను అధికారులు ప్రకటించారు. భారత చరిత్రలో…

గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీసీల కుల గణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసింది కేంద్రం మోసంపై జాగృతి యుద్ధ భేరి మోగించబోతున్నది ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం కేంద్రం చేయబోతున్న మోసం, అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం తెలంగాణ జాగృతి…