Take a fresh look at your lifestyle.
Browsing Tag

census training program

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మండల ప్రణాళిక గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన…

దేశాభివృద్ధి లో జనగణన కీలకం కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో జనగణన పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన - 2027 కు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష…

గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి…

ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): జనాభా లెక్కలు 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టవలసిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికార యంత్రాంగానికి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ సూచించారు.…

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం -జిల్లా కలెక్టర్,

ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన…

2027 జనగణనపై అధికారులకు శిక్షణ

మహాదేవపూర్, ముద్ర: రాబోయే 2027 జనగణన నిర్వహణకు సంబంధించి అధికారులు సమర్థంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల…