Take a fresh look at your lifestyle.
Browsing Tag

Civil supplies department

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన…

గ్యాస్ ఏజెన్సీలతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో గల గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్షించారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.…

తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు -గ్యాస్ కొరత లేదు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వందతులను కూడా నమ్మవద్దని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం…

జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు వినియోగదారులు ఆందోళన…

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. సూర్యాపేట జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లకు ఎలాంటి కొరతలేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం అయన అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లాలోని గ్యాస్…

రేషన్ కార్డుల తొలగింపు…?

ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారి కార్డులు రద్దు లబ్దిదారులు సన్నబియ్యం తీసుకోవడం లేదని ప్రభుత్వానికి నివేదికలు అనర్హులను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నం మండల స్ధాయి నుంచి రాష్ట్రానికి అనర్హుల లెక్కలు ఏప్రిల్ లో మూడు నెలల…

దాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి -అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

అల్లాదుర్గం లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత.

అల్లాదుర్గం,ముద్ర అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు లోకి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ను అల్లాదుర్గం పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న…

వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి :అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ 2025-26 వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం అదనపు…