Take a fresh look at your lifestyle.
Browsing Tag

Civil supplies department

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డిలు అన్నారు. రబీ…

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి…. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.. పలు రైస్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వా నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ…

రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జిల్లా సివిల్ సప్ల అధికారి నిత్యానంద

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్, జిల్లా పౌర సరఫరా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రేషన్ షాప్ లో ఉండాల్సిన బియ్యం కంటే…

జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్ స్పష్టం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సరఫరా, వినియోగంపై…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

గ్యాస్, పెట్రోల్ కొరత లేదు- జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి, మెదక్: గ్యాస్ ఇంధనం సరఫరాపై వదంతులు నమ్మొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో ఎక్కడా…

అనర్హుల చేతుల్లో రేషన్ దుకాణాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌…

అనర్హుల చేతుల్లో దుకాణాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌…

ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

 ముద్ర ప్రతినిధి, భువనగిరి :  యాసంగి 2025-26  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్…

మూడు నెలల రేషన్ పంపిణీని : అదనపు కలెక్టరు వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ పంపిణీని ఏప్రిల్ 2026లో అందజేస్తున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు రేషన్ షాపుల నుండి మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్…