Take a fresh look at your lifestyle.
Browsing Tag

Collector Haimavathi

వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…

వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయండి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగ వంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుదవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, సంగునూరు మండలం ముండ్రాయి గ్రామాల్లో…

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా…

ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు - బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.…

జిల్లా ప్రజల, రైతుల సంక్షేమం కోసం 1000కోట్ల ఖర్చు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అతి…

సేంద్రియ సాగుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను ఉద్దేశించి రాష్ట్ర…

మధ్యాహ్న భోజనం లో నాణ్యత పెంచండి- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో…