రెండు రైస్ మిల్లులపై చర్యలు అలసత్వంపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సీరియస్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.
రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు…