హత్య కేసులో 4గురు నేరస్తులకు జీవిత ఖైదు జైలుశిక్ష. జిల్లా ఎస్పి కె నర్సింహా
ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిది:
మంత్రాల నెపం, భూవివాదం ఘటనలో 2015 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకమైన దర్యాప్తు చేసి బలమైన సాక్షాలు ఆధారాలతో నేర అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేసి, సకాలంలో బాధితులను,…