Take a fresh look at your lifestyle.
Browsing Tag

CSR Funds

జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై…

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో…

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజ సేవలో ముందుండే స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల రోటరీ క్లబ్…

కరీంనగర్ కార్పొరేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం – టౌన్ ప్లానింగ్ అధికారులకు బండి సంజయ్ కఠిన హెచ్చరికలు

ఇప్పటిదాకా ఒక లెక్క...ఇకపై మరో లెక్క ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు అడగొద్దు...దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టొద్దు బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవు…

టి జి ఐ పాస్ విధానం మరింత వేగవంతం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య•

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి:  జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న TG -iPASS విధానం ప్రకారం పారదర్శకతతో,వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు .…

బీజేపీకి అవకాశం ఇస్తే వరదలా నిధులు తెస్తా – రూ.500 కోట్ల హామీ ఇచ్చిన బండి సంజయ్

బీజేపీకి గెలిపించిన వెంటనే రూ.500 కోట్లు తెస్తా మా చొరవతోనే పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదలైనయ్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు వరదలా నిధులు తీసుకొస్తా…