Take a fresh look at your lifestyle.
Browsing Tag

Electricity Department

ఏసీబీకి పట్టుబడ్డ నర్సాపూర్ ఏడీఈ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు చేశారు. ఓ…

ఆర్టిజన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: విద్యుత్ ఆర్టిజెన్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో…

విద్యుత్ శాఖ ప్రజా బాట

కోరుట్ల, ముద్ర  విద్యుత్ శాఖ  జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.సుదర్శనం ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను…

పోల్ షిఫ్టింగ్ పనులు వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర ప్రతినిధి కరీంనగర్: కొత్తపల్లి–హుస్నాబాద్ ఫోర్‌లైన్ రోడ్డు పనుల పురోగతిపై సమీక్ష కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించనున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, లైన్ల షిఫ్టింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా…

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలి -వికారాబాద్ సర్కిల్…

-తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావాలి వెంకటేష్ ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలనీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

విద్యుత్ కార్మికుల వంటావార్పు

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి…