Take a fresh look at your lifestyle.
Browsing Tag

Examination Centers

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డిఓ రమాదేవి

ముద్ర ప్రతినిధి మెదక్: పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెగ్యులర్ 99.83 శాతం, ప్రైవేట్ 64.29 శాతం విద్యార్థులు హాజరయ్యారని డిఈఓ విజయ తెలిపారు. రెగ్యులర్ 11239 ఉండగా 11220 హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ 14…

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

మహదేవపూర్, ముద్ర: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా హాళ్లను…

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో 9,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,786 మంది…

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి…

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -కలెక్టర్ సిక్తా పట్నాయక్

ముద్ర, నారాయణ పేట : ఫిబ్రవరి 25 వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లో వి.సి. సమావేశ మందిరం…

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ మీటింగ్ హాల్ లో ఇంటర్మీడియట్ పరీక్షల…