Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Issues Telangana

రైతుకు భరోసా ఇవ్వని కాంగ్రెస్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్…

అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి-కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ముద్ర, నారాయణ పేట: వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత…

కెసిఆర్ బయటకు వస్తాడనే రైతు బంధు వేశారు…

- సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్…

అకాల వర్ష బాధితులను ఆదుకోండి -బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, వారికి ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బిఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ డిమాండ్…

గత ప్రభుత్వానికి పట్టినగతే రేవంత్ రెడ్డి పడుతుంది-గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి జిల్లా అధ్యక్షుడు

రిటైర్డ్ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బిసిలకు, దళితులకు, అదివాసిలకు, మైనారిటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. మహిళను, ముసలివాళ్ళను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను రైతు కూలీలను దగా…

ఆవన్నీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట దరిదాపుల్లో కరువు లేదు -మాజీ మంత్రి హరీశ్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా…

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు బి ఆర్ ఎస్ నాయకుడు మచ్చవేణుగోపాల్ రెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…