Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు

వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్ రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి – జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేల తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: .............................................. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లకు…

రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలి : జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం…

ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు

పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్ పై అధ్యయనం 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి జలధార-జలహరతి పనులకు అధిక ప్రాధాన్యత సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల ఇరిగేషన్ క్యాలెండర్ లో మరో 11 ప్రాజెక్టులకు…

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి… జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్ పేర్కొన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల…

ధాన్యం దిగుమతి, జనగణన పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం హవేలీఘనాపూర్ మండలం, బ్యాతోల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఆలాగే గ్రామంలో జనగణన పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేష్…

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి జూపల్లి కృష్ణారావు

తడిసిన ధాన్యం పరిశీలించిన మంత్రి జూపల్లి ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం,…

ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…