Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…

రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి..

ధాన్యం లిఫ్టింగ్ వేగవంతం చేయాలి.. తూకంలో కోతలు, బీ-గ్రేడ్ పేరుతో అక్రమ తగ్గింపులు లేకుండా చూడాలి.. అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలి.. ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది..…

నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలి -రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులు రాష్ట్ర విత్తన సంస్థ పంపిణీ చేసే సీడ్స్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి నిర్మల్,…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి

హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ ,  బుగ్గారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి-పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని…

వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం మాజీ మంత్రి హరీశ్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదన్నారు. ఆదివార  చేగుంట మండలం కర్నాల్పల్లి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి -సీఎస్ రామ కృష్ణా రావు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా,…

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి మత్స్యకారులకు ఆవగాహన సదస్సు ముఖ్య…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం.. జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. పెగడపల్లి: పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…