Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

రైతుల పట్ల మొసలి కన్నీరు కరుస్తున్న బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్…

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం…సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్…

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి... అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలని రాష్ట్ర…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద కారణంగా 20 మంది రైతులకు…

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి – ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుంది…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 ముద్ర,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోళ్లు జరగాలనే ఉద్దేశంతో అవసరమైన ప్రతి ప్రాంతంలో కొనుగోలు…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…

కల్వకుర్తి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ఊతమిచ్చే కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదిక వద్ద…

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్…

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో…