Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి… పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి- జిల్లా…

ముద్ర, వనపర్తి: రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ…

కొత్తగా 62 వేల మందికి రైతు భరోసా

కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారికీ ఇవ్వాలని సర్కార్ నిర్నయం దరఖాస్తుల పరిశీలన తర్వాత తుది జాబితా ఈ నెల 20లోపు రెండో విడత భరోసా ముద్ర, తెలంగాణ బ్యూరో : కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…

వ్యవసాయ యాంత్రీకరణతో రైతుల ఆదాయం పెంపు:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి జిల్లాలో రైతుల ఆదాయం పెంపు,వ్యవసాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు ఫార్మ్ మెకనైజేషన్,వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అర్ఏడి,తేనెటీగల పెంపకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత…

నాగర్ కర్నూల్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ క్రాస్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.…

ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీతో రైతులకు ఉగాది కానుక, 70 లక్షల ఖాతాల్లో రైతు భరోసా నిధులు

ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని…

వరి బోనస్ పై రైతులకు రూ.25వేలు ఆదా మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం-అసెంబ్లీలో…

బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25వేలు ఆదా అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం…

రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా చేయాలి

వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పక్కాగా నిర్వహించాలి ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని…

స్వయం సహాయక సంఘాలతో ఆర్గానిక్ వ్యవసాయం, సౌర ప్యానెల్‌ల ద్వారా రైతుల సంక్షేమం-వ్యవసాయ శాఖ ఫ్రీ…

  వ్యవసాయ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూరగాయలు, పూల ఉత్పత్తులకు మార్కెటింగ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో భాగస్వాములుగా చేయాలని డిప్యూటీ సీఎం…

తెలంగాణ పంటలకు కేంద్రం మద్దతు

రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర…