Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి.. దుక్కి దున్నిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు శనివారం పొలం బాట పట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఖరీఫ్ సీజన్ ముంగిట తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారమెత్తి సాగు పనులకు శ్రీకారం చుట్టారు.…

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి…

- ఎమ్మెల్యే హరీష్ రావు ద్రుష్టి కి తీసుకెళ్తాం, రైతు లకు అండగా ఉంటాం.. - సిద్దిపేట అర్బన్ మండలం లో పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి బి ఆర్ ఎస్ నాయకులు... ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్, బస్వాపూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే…

మన్ననూరు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – నాణ్యమైన వైద్య సేవలపై కలెక్టర్ దృష్టి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

జొన్నల కొనుగోలు సెంటర్లు పెంచండి

బోథ్, ముద్ర: జొన్నల కొనుగోలు సెంటర్ లను పెంచాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి కోరారు. మంగళ వారం ఆయన హైదరాబాద్ లో మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…

పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా..

సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి.. విత్తన నాణ్యతే ప్రామాణికంగా తీసుకోవాలి.. ప్రకటనలు చూసి మోసపోవద్దు.. సంస్థ విత్తనాలు పెద్ద మొత్తంలో విక్రయించాలి.. విత్తనాల కొనుగోలులో రైతుల అప్రమత్తంగా వ్యవహరించాలి తెలంగాణ…

తిమాజీపేట మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తిమాజీపేట మండలంలోని ప్యాక్స్ (PACS) వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన ధరలు…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…