Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer welfare

రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయం చేయడం తగదు..

నాడు వరి ఏస్తే ఊరే అన్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే ఫ్యూచర్ సీటీ అవసరం.. తడిసిన మొక్కజొన్న లు ధాన్యం కొనుగోలు చేస్తాం.. జగిత్యాల లో తడిసిన మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి..…

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానుక…

ముద్ర, కోరుట్ల; గాలి దుమారంతో నష్టపోయిన రైతులను కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మానుక ప్రవీణ్ శుక్రవారం రోజు పరామర్శించారు. మెట్‌పల్లి మార్కెట్ యార్డులో తడిసిపోయిన వరి ధాన్యం, నష్టపోయిన మొక్కజొన్న పంటలను…

రైతుకు భరోసా ఇవ్వని కాంగ్రెస్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీ ఆర్ తీసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్…

తేమ, తాలు, తరుగు పేరుతో వడ్లను తీయడం విరమించుకోవాలి : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో,…

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

అధైర్యపడొద్దు… ప్రతి గింజను కొంటాం రైతులకు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ భరోసా

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం తప్పుడు ప్రచారంతో రైతుల్లో ఆందోళనకు యత్నం వరుస ఎన్నికల్లో ఓటమీ పాలైన కనువిప్పు కలగలేదు అకాల వర్షాలు, హీట్ వేవ్స్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు 95 లక్షల మె. ట ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా…

పిఎసిఎస్ చైర్మన్ గా రాంరెడ్డి

ముద్ర,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ గా ఉమ్మడి రాంరెడ్డి బుధవారం యాదగిరిగుట్ట కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.…

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.…

పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాల పురోగతిని…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు నిర్వహించారు.…