Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gadwal district news

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తనైన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…

నర్సింగ్ విద్యార్థులు సేవాభావంతో ముందుకు సాగాలి.

జిల్లా ప్రతిష్టను నిలబెట్టేలా విద్యార్థులు పనిచేయాలి. ఘనంగా నర్సింగ్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: నాలుగేళ్ల పాటు చదివి…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…

విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అయ్యేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల ప్రభుత్వ…

స్వ‌యం ఉపాధి అవకాశాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌

ముద్ర,‌గద్వాల: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్‌ల‌పై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని గద్వాల జిల్లా ఇండస్ట్రీస్ జనరల్…

ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

ముద్ర, గద్వాల: అయిజ మండలం తుంగభద్ర నదీ తీరాన ఉన్న పులికల్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ జ్యోతి తెలిపారు. తుంగభద్ర నదీతీరాన సమీపంలో గల పులికల్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు…

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.…

జూరాల కుడికాలువ ఆయకట్టు నీటి సరఫరా కు ఆటంకం కుడి కాలువలో రాళ్లు వేసి అడ్డంకులు సృష్టిస్తున్న రైతులు

ముద్ర, గద్వాల: ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు అత్యంత కీలకమైన సమయంలో జూరాల ప్రాజెక్టు ఆదారపడి ఉన్న కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూరాల కుడి కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు…