Take a fresh look at your lifestyle.
Browsing Tag

GHMC

జీహెచ్ఎంసీకి ఒక న్యాయం.. కరీంనగర్‌కు మరో న్యాయమా?

- OTS విధాన ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సర్ధార్ రవీందర్ సింగ్ - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ముద్ర, కరీంనగర్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో అమలు…

పన్ను ఎగవేతదారులపై కొరడా…… మొండిబకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు

ముందుగా రెడ్ నోటీసులు ఇచ్చి వసూళ్లు స్పందించకపోతే ఆస్తులు సీజ్‌ జాబితా సిద్ధం చేసిన అధికారులు రూ. 3 కోట్లలో రూ. వెయ్యి కోట్లు బకాయిలు ముద్ర, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో పన్నులు ఎగవేతదారుల భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.…

ప్రజావాణి శేరిలింగంపల్లి జోన్ లో 19 ఫిర్యాదులు

ముద్ర, శేరిలింగంపల్లి : శేర్లింగంపల్లి జోన్వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్, అమీన్పూర్, పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా…

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం జీవో 55 ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన గురువ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్ అయింది. జీహెచ్‌ఎంసీని మూడు…

రూ 48.00 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడా లో రూ 48.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు కాలనీ వాసులు మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు-హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్.

ఎల్ వన్ కింద 4800 ఇండ్ల నిర్మాణాలకు నిధులు ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో…

శేరిలింగంపల్లి ప్రజావాణిలో 24 ఫిర్యాదులు

  ముద్ర, శేరిలింగంపల్లి  శేర్లింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్ ,అమిన్పూర్ , పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.…

జూబ్లీహిల్స్‌లో పార్కు స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

ఖానామెట్‌లో 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్‌ రూ. 1003 కోట్ల విలువైన‌ ప్ర‌భుత్వ భూమ‌ని కాపాడిన హైడ్రా హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 11: జూబ్లీహిల్స్‌... అక్క‌డ గ‌జం స్థ‌లం రూ. 2 ల‌క్ష‌లు. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గ‌జాల మేర…

ఉప్పల్ లో శిలాఫలకాల ధ్వంసం

ముద్ర :కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో తాజాగా నెలకొన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రూ.116 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారు…

షాపులు, వ్యాపార సముదాయాల యజమానులతో సమీక్ష: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 11: కే పి హెచ్ బి ప్రాంతమ్ లోని షాపులు మరియు వ్యాపార సముదాయాల యజమానులతో అధికారులు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలపై పలు కీలక…